స్టూడెంట్స్ ఇండియా కప్ గెల్చుకున్న నోబెల్ స్కూల్
- November 22, 2019
నోబెల్ ఇంటర్నేషనల్ స్కూల్, వన్డే ఇంటర్ స్కూల్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో స్టూడెంట్స్ కప్ని గెల్చుకుంది. దోహా స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో ఈ పోటీలు నిర్వహించారు. దోహాలోని 8 ప్రముఖ ఇండియన్ స్కూల్స్ నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బర్వా సిటీలోని హమిల్టన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ పోటీలు జరిగాయి. బిర్లా పబ్లిక్ స్కూల్, ఈ పోటీల్లో రెండో పొజిషన్ సొంతం చేసుకోగా, ఎంఇఎస్ ఇండియన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మూడో పొజిషన్ దక్కించుకున్నాయి. స్టూడెంట్స్ ఇండియా మరియు గరల్స్ ఇండియా కలిసి యూత్ ఫోరమ్ అండ్ శాంతినికేతన్ ఇండియన్ స్కూల్ అసోసియేషన్తో ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







