స్టూడెంట్స్ ఇండియా కప్ గెల్చుకున్న నోబెల్ స్కూల్
- November 22, 2019నోబెల్ ఇంటర్నేషనల్ స్కూల్, వన్డే ఇంటర్ స్కూల్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో స్టూడెంట్స్ కప్ని గెల్చుకుంది. దోహా స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో ఈ పోటీలు నిర్వహించారు. దోహాలోని 8 ప్రముఖ ఇండియన్ స్కూల్స్ నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బర్వా సిటీలోని హమిల్టన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ పోటీలు జరిగాయి. బిర్లా పబ్లిక్ స్కూల్, ఈ పోటీల్లో రెండో పొజిషన్ సొంతం చేసుకోగా, ఎంఇఎస్ ఇండియన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మూడో పొజిషన్ దక్కించుకున్నాయి. స్టూడెంట్స్ ఇండియా మరియు గరల్స్ ఇండియా కలిసి యూత్ ఫోరమ్ అండ్ శాంతినికేతన్ ఇండియన్ స్కూల్ అసోసియేషన్తో ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి