దుబాయ్ టన్నెల్ లో మంటలకు ఆహుతైన కారు.. ఒక వ్యక్తి మృతి
- November 26, 2019
దుబాయ్: రహదారిపై తన కారుకు మంటలు చెలరేగడంతో మంగళవారం ఒక వ్యక్తి మరణించినట్లు పోలీసుల కథనం. వివారాలు ఇలా ఉన్నాయ్..
దుబాయ్ పోలీసులు విడుదల చేసిన సంక్షిప్త ప్రకటనలో..వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి దేరా వైపు ఉన్న టన్నెల్ నుంచి వెళుతుండగా ఓ వ్యక్తి కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కారు పల్టీలు కొట్టి పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఇలాంటి విషాద ప్రమాదాలు జరగకుండా వాహనదారులందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రౌయి కోరారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!