దుబాయ్ టన్నెల్ లో మంటలకు ఆహుతైన కారు.. ఒక వ్యక్తి మృతి
- November 26, 2019
దుబాయ్: రహదారిపై తన కారుకు మంటలు చెలరేగడంతో మంగళవారం ఒక వ్యక్తి మరణించినట్లు పోలీసుల కథనం. వివారాలు ఇలా ఉన్నాయ్..
దుబాయ్ పోలీసులు విడుదల చేసిన సంక్షిప్త ప్రకటనలో..వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి దేరా వైపు ఉన్న టన్నెల్ నుంచి వెళుతుండగా ఓ వ్యక్తి కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కారు పల్టీలు కొట్టి పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఇలాంటి విషాద ప్రమాదాలు జరగకుండా వాహనదారులందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రౌయి కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు







