దుబాయ్ టన్నెల్ లో మంటలకు ఆహుతైన కారు.. ఒక వ్యక్తి మృతి
- November 26, 2019
దుబాయ్: రహదారిపై తన కారుకు మంటలు చెలరేగడంతో మంగళవారం ఒక వ్యక్తి మరణించినట్లు పోలీసుల కథనం. వివారాలు ఇలా ఉన్నాయ్..
దుబాయ్ పోలీసులు విడుదల చేసిన సంక్షిప్త ప్రకటనలో..వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి దేరా వైపు ఉన్న టన్నెల్ నుంచి వెళుతుండగా ఓ వ్యక్తి కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కారు పల్టీలు కొట్టి పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఇలాంటి విషాద ప్రమాదాలు జరగకుండా వాహనదారులందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రౌయి కోరారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









