దుబాయ్ టన్నెల్ లో మంటలకు ఆహుతైన కారు.. ఒక వ్యక్తి మృతి
- November 26, 2019
దుబాయ్: రహదారిపై తన కారుకు మంటలు చెలరేగడంతో మంగళవారం ఒక వ్యక్తి మరణించినట్లు పోలీసుల కథనం. వివారాలు ఇలా ఉన్నాయ్..
దుబాయ్ పోలీసులు విడుదల చేసిన సంక్షిప్త ప్రకటనలో..వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి దేరా వైపు ఉన్న టన్నెల్ నుంచి వెళుతుండగా ఓ వ్యక్తి కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కారు పల్టీలు కొట్టి పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఇలాంటి విషాద ప్రమాదాలు జరగకుండా వాహనదారులందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రౌయి కోరారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







