భారీ బ్లాక్ హోల్ ను కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు
- November 29, 2019
చైనా శాస్త్రవేత్తలు భారీ బ్లాక్ హోల్ (కృష్ణ బిలాన్ని) కనుగొన్నారు. సూర్యుడి ద్రవ్యరాశి కంటే ఈ బ్లాక్హోల్ ద్రవ్యరాశి 70 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. భూమికి 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ భారీ కృష్ణ బిలానికి ఎల్బీ-1 అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పాలపుంతలో కనుగొన్న అన్ని కృష్ణ బిలాల్లో కంటే ఇదే అత్యంత భారీ బ్లాక్ హోల్ అని తెలిపారు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు సాగిస్తున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







