కతర్ తెలంగాణ ప్రైమర్ లీగ్ 2019 విజేతగా దోహా తెలుగు వారియర్స్
- December 01, 2019
కతర్:తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జరిగిన కతర్ తెలంగాణ ప్రైమర్ లీగ్ 2019 విజేతగా దోహా తెలుగు వారియర్స్ జట్టు నిలిచింది.గత నెల రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో 12 జట్లు పాల్గొనగా ఫైనల్లో దక్కన్ చార్జెస్ మరియు దోహా తెలుగు జట్లు తల్పడ్డాయి.దోహా తెలుగు జట్టు దక్కన్ చార్జెస్ జట్టు పై 5 వికెట్ల తేడా తో ఘనవిజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు బహుమతులు అందజేయటానికి ముఖ్య అతిధిగా ICBF ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ ICBF ప్రధాన కార్యదర్శి అవినాష్, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్, QPL ఫౌండర్ సిరాజ్ అన్సారీ, శ్రీధర్ అబ్బాగౌని,అశ్వాక్, UKB అధ్యక్షుడు శశిధర్, OFWS అధ్యక్షుడు హుస్సేన్ ,7070 T షర్ట్ ఇబాద్ పాల్గొన్నారు.
గత నెల రోజులుగా ఉదయం నుంచి మైదానంలో పోటీలు నిరవహించిన గల్ఫ్ సమితి సభ్యులు శంకర్ గౌడ్, ప్రేమ్ కుమార్,మహీందర్, ఎల్లయ్య, శ్రీకాంత్,రమేష్,కింగ్ రాజు,తేజ,నాగరాజు,నరేందర్,గంగారదర్,లను వచ్చిన అతిధులు అభినందించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







