అబుధాబి:సిగ్నల్ బ్రేక్ చేస్తే 500 దిర్హామ్ల జరిమాన
- December 07, 2019
అబుధాబి పోలీసులు డ్రైవర్లకు కీలక సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని స్టాప్ సిగ్నల్స్ దగ్గర పూర్తిగా నిలిపి వేయాలని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి 500 దిర్హామ్ల జరిమాన విధిస్తామని తమ అధికారిక ఇన్ స్టాల్ గ్రామ్ లో పోలీసులు హెచ్చరించారు.
సురక్షిత ప్రాయాణం ప్రచారంలో భాగంగా అబుధాబి పోలీసులు ఈ సూచనలు చేశారు. స్టాప్ సిగ్నల్స్ దగ్గర నిబంధనలు అతిక్రమించడం వల్ల ప్రమాదాలకు జరుగుతాయని హెచ్చరించారు. అలాగే సర్వీస్ రోడ్లు, స్టాప్ ఆఫ్ రోడ్ల నుంచి వచ్చే వాహనాలు సురక్షితంగా రోడ్డు దాటేందుకు మేయిన్ రోడ్డుపై వెళ్ళే వాహనాలు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!