మస్కట్:డ్రగ్స్ కేసులో ముగ్గురి అరెస్ట్
- December 10, 2019మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ దోఫార్లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పోసెసింగ్ అలాగే యూజింగ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ కేసులో ఈ అరెస్టులు జరిగాయి. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దోఫార్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు ఈ ప్రకటనలో వివరించారు అధికారులు. అరెస్ట్ అయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ