మస్కట్:డ్రగ్స్ కేసులో ముగ్గురి అరెస్ట్
- December 10, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ దోఫార్లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పోసెసింగ్ అలాగే యూజింగ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ కేసులో ఈ అరెస్టులు జరిగాయి. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దోఫార్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు ఈ ప్రకటనలో వివరించారు అధికారులు. అరెస్ట్ అయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఒమన్లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







