5వ జెడ్డా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- December 12, 2019
జెడ్డా: మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైసల్, ఐదవ ఎడిషన్ జెడ్డా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ని ప్రారంభించారు. 40 దేశాల నుంచి వచ్చిన 400 పబ్లిషింగ్ హౌస్లు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. జెడ్డా గవర్నర్ అలాగే ఎగ్జిబిషన్ హయ్యర్ కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ మిషాల్ బిన్ మాజెద్ ఈ సందర్భంగా ప్రిన్స్ ఖాలిద్కి కృతజ్ఞతలు తెలిపారు. మక్కా డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ బదర్ బిన్ సుల్తాన్, మక్కా గవర్నర్ అడ్వయిజర్ ప్రిన్స్ సౌద్ బిన్ అబ్దుల్లా, జెడ్డా డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ బిన్ మిషాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 21 వరకు పలు ఈవెంట్స్తో ఈ బుక్ ఫెయిర్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









