5వ జెడ్డా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- December 12, 2019
జెడ్డా: మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైసల్, ఐదవ ఎడిషన్ జెడ్డా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ని ప్రారంభించారు. 40 దేశాల నుంచి వచ్చిన 400 పబ్లిషింగ్ హౌస్లు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. జెడ్డా గవర్నర్ అలాగే ఎగ్జిబిషన్ హయ్యర్ కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ మిషాల్ బిన్ మాజెద్ ఈ సందర్భంగా ప్రిన్స్ ఖాలిద్కి కృతజ్ఞతలు తెలిపారు. మక్కా డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ బదర్ బిన్ సుల్తాన్, మక్కా గవర్నర్ అడ్వయిజర్ ప్రిన్స్ సౌద్ బిన్ అబ్దుల్లా, జెడ్డా డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ బిన్ మిషాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 21 వరకు పలు ఈవెంట్స్తో ఈ బుక్ ఫెయిర్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!