5వ జెడ్డా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- December 12, 2019
జెడ్డా: మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైసల్, ఐదవ ఎడిషన్ జెడ్డా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ని ప్రారంభించారు. 40 దేశాల నుంచి వచ్చిన 400 పబ్లిషింగ్ హౌస్లు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. జెడ్డా గవర్నర్ అలాగే ఎగ్జిబిషన్ హయ్యర్ కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ మిషాల్ బిన్ మాజెద్ ఈ సందర్భంగా ప్రిన్స్ ఖాలిద్కి కృతజ్ఞతలు తెలిపారు. మక్కా డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ బదర్ బిన్ సుల్తాన్, మక్కా గవర్నర్ అడ్వయిజర్ ప్రిన్స్ సౌద్ బిన్ అబ్దుల్లా, జెడ్డా డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ బిన్ మిషాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 21 వరకు పలు ఈవెంట్స్తో ఈ బుక్ ఫెయిర్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







