సోషల్ మీడియా సర్వీసులు పొందేందుకు షార్జాలో కొత్త నిబంధనలు
- December 13, 2019
ప్రకటనలు, ఇతర ప్రచారాలకు సంబంధించి సోషల్ మీడియా సర్వీసులను పొందాలనుకునే ప్రభుత్వ శాఖలకు షార్జా ప్రభుత్వం కొత్త నిబంధనలను విధించింది. షార్జాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఇక నుంచి తప్పనిసరిగా షార్జా మీడియా ఆఫీస్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు షార్జా యువరాజు, షార్జా ఎగ్జిక్యూటీవ్ కమిటీ చైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖస్సిమి డిక్రీ నెం.39, 2019ని జారీ చేశారు. ఈ తీర్మానం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వంలోని స్వతంత్ర సంస్థలు, ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న కంపెనీలు, ప్రభుత్వ అనుంబంధంగా నిర్వహిస్తున్న కంపెనీలు అన్ని కొత్త నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
ప్రకటనలు, ప్రచార సేవలను పొందే కాంట్రాక్ట్ లు పేయిడ్ అయినా నాన్ పెయిడ్ అయినా సరే ముందస్తుగా షార్జా మీడియా
సోషల్ మీడియా నిర్వాహకులతో ఒప్పందం చేసుకునే ముందే షార్జా మీడియా ఆఫీస్ నుంచి పారిపాలన అనుమతులు తీసుకోవాలి. ఈ కొత్త నిబంధన ఈ నెల 4 నుంచే అమల్లోకి వచ్చింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!