యూఏఈ: వాష్ రూంలో పసికందును వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి
- December 14, 2019
అల్ ఐన్:రోజులు కూడా నిండని పసికందును వాష్ రూంలో వదిలి వెళ్లిన దారుణం యూఏఈలో చోటు చేసుకుంది. అల్ ఐన్ లోని జహ్లి పార్క్ లో ఉన్న మహిళల వాష్ రూంలో రోజుల వయస్సున్న పసి కందును ఓ ఎమిరైటీ మహిళా, ఆమె కొడుకు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పార్క్ కు చేరుకున్న పోలీసులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. పాపను ఎవరు విడిచి వెళ్లారనేది తెలుసుకునేందుకు అబుదాబి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాప ఏసియన్ కంట్రీస్ కు చెందినట్లు ఉందని అనుమానిస్తున్నారు. అలాగే మహిళల వాష్ రూంలో చిన్నారి ఉండటంతో ఎవరో మహిళ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!