ఆందోళనల నేపథ్యంలో భారత్ పర్యటించే ఎమిరాతీలకు యూఏఈ సూచనలు
- December 16, 2019
యూఏఈ:భారత్ లో పర్యటించే ఎమిరాతీలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీలోని యూఏఈ రాయబార కార్యాలయం జాగ్రత్త సూచనలు జారీ చేసింది. సిటిజన్ షిప్ అమెండ్మెంట్ బిల్లు-2019 నేపథ్యంలో ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తమ పౌరులకు ఈ జాగ్రత్త సూచనలు చేసింది. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో పర్యటించొద్దని సూచించింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 00919911120000 నెంబర్ కు కాంటాక్ట్ కావాలని పేర్కొంది.
గత రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా, యూఎస్, యూకే కూడా తమ దేశ పౌరులకు ఇలాంటి సూచనలనే జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఈశాన్య ప్రాంతాల్లో పర్యటినలను మానుకోవాలని ఆయా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







