ఆందోళనల నేపథ్యంలో భారత్ పర్యటించే ఎమిరాతీలకు యూఏఈ సూచనలు
- December 16, 2019
యూఏఈ:భారత్ లో పర్యటించే ఎమిరాతీలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీలోని యూఏఈ రాయబార కార్యాలయం జాగ్రత్త సూచనలు జారీ చేసింది. సిటిజన్ షిప్ అమెండ్మెంట్ బిల్లు-2019 నేపథ్యంలో ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తమ పౌరులకు ఈ జాగ్రత్త సూచనలు చేసింది. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో పర్యటించొద్దని సూచించింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 00919911120000 నెంబర్ కు కాంటాక్ట్ కావాలని పేర్కొంది.
గత రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా, యూఎస్, యూకే కూడా తమ దేశ పౌరులకు ఇలాంటి సూచనలనే జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఈశాన్య ప్రాంతాల్లో పర్యటినలను మానుకోవాలని ఆయా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









