రాష్ట్రాలకు భారత కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు
- December 17, 2019
ఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గనిర్దేశనం చేసింది. హింసను ప్రేరేపించే విధంగా సోషల్మీడియాలో అసత్య వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేసింది. శాంతిభద్రలకు విఘాతం కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 25 శాతం పెరిగిన కూరగాయల ధరలు..!!
- బహ్రెయిన్-కువైట్ భద్రతా సహకారం బలోపేతం..!!
- పిరికిపంద ఉగ్రవాద దాడి..ఐఏఈఏ చీఫ్ తో యూఏఈ విదేశాంగ మంత్రి..!!
- హజ్ వీసా గడువు దాటితే.. ఫైన్స్, జైలు శిక్ష, బహిష్కరణ..సౌదీ వార్నింగ్..!!
- ఖతార్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సేవలపై నియంత్రణకు గైడ్ లైన్స్ జారీ..!!
- ‘అస్హాల్’ పోర్టల్ లో పార్టనర్ వర్క్ పర్మిట్ రెన్యువల్ సర్వీస్..!!
- IPL 2026: రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాప్టిల్స్ ఘన విజయం..
- ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం..
- యాదగిరిగుట్ట వేద పాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
- దేశంలో ఎడ్యు కేషన్ సిస్టమ్ పై రాహుల్ కీలక వ్యాఖ్యలు









