రాష్ట్రాలకు భారత కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు
- December 17, 2019
ఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గనిర్దేశనం చేసింది. హింసను ప్రేరేపించే విధంగా సోషల్మీడియాలో అసత్య వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేసింది. శాంతిభద్రలకు విఘాతం కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!









