రాష్ట్రాలకు భారత కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు
- December 17, 2019
ఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గనిర్దేశనం చేసింది. హింసను ప్రేరేపించే విధంగా సోషల్మీడియాలో అసత్య వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేసింది. శాంతిభద్రలకు విఘాతం కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!