బహ్రెయిన్:ముగిసిన ఐఎస్బి మెగా ఫెయిర్ 2019
- December 19, 2019
బహ్రెయిన్:ఇండియన్ స్కూల్ మెగా ఫెయిర్ 2019 ఘనంగా జరిగిన ముగింపు వేడుకలతో ముగిసింది. ఇసా టౌన్ కేంపస్లో ఈ వేడుకలు జరిగాయి. వేలాది మంది సందర్శకులు స్కూల్ క్యాంపస్లో సందడి చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, వేడుకల్ని తిలకించేందుకు సందర్శకులు రావడం గమనార్హం. ఇండియన్ మ్యుజీషియన్ స్టీఫెన్ దేవస్సీ మరియు బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ రితూ పాఠక్ సంద్శకుల్ని పెప్పీ సాంగ్స్తో ఆకట్టుకున్నారు. ఐఎస్బి ఛైర్మన్ ప్రిన్స్ ఎస్ నటరాజన్, ఇండియన్ స్కూల్ మెగా ఫెయిర్ సావనీర్ని విడుదల చేశారు. ఇండియన్ స్కూల్ విద్యార్థులు కళ్ళు చెదిరే రీతిలో వెస్టర్న్ మరియు అరబిక్ డాన్స్ని ప్రదర్శించడం జరిగింది. ఇండియన్ స్కూల్ టీచర్స్ రూపొందించిన ఫుడ్ స్టాల్స్ భోజన ప్రియుల్ని అలరించాయి. ఈ ఫెయిర్ ద్వారా జనరేట్ అయిన సొమ్ముని ఐఎస్బి స్టాఫ్ వెల్ఫేర్ కోసం వినియోగిస్తారు.
తాజా వార్తలు
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







