600 నుంచి 700 మంది ప్రిజనర్స్కి అమిరి ఆమ్నెస్టీ
- December 19, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ కరెక్షనల్ ఫెసిలిటీస్ అండ్ సెంటెన్సెస్ ఎగ్జిక్యూషన్ మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జౌబి, ఈ ఏడాది ఎమిరి ఆమ్నెస్టీ సుమారు 600 నుంచి 700 వరకు కువైటీ అలాగే వలస ఖైదీలకు లభించవచ్చునని పేర్కొన్నారు. స్టేట్ సెక్యూరిటీ, టెర్రరిజం సంబంధిత కేసులు తప్ప, మిగతా కేసుల్లో వున్నవారికి ఈ క్షమాభిక్ష దక్కుతుంది. 'మేకింగ్ ఆఫ్ అవర్ హేండ్స్' పేరుతో ప్రారంభమైన 8వ ఎగ్జిబిషన్ని ప్రారంభించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జౌబి. ఈ ఎగ్జిబిషన్ శనివారంతో ముగుస్తుంది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!