మకరజ్యోతి దర్శనం
- January 15, 2016
అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగాయి. శుక్రవారం రాత్రి పొన్నంబళ్ల మేడులో మకర జ్యోతి దర్శనమిచ్చింది. అయ్యప్పస్వామి మకర జ్యోతి రూపంలో మూడు సార్లు భక్తులకు దర్శనమిచ్చారు. మకర జ్యోతిని తిలకించి 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ భక్తులు పులకించి పోయారు. మకర జ్యోతి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









