కుమార్తె స్మార్ట్ ఫోన్ పగలగొట్టిన తండ్రికి జరీమానా
- December 20, 2019
బహ్రెయిన్: తన కుమార్తె స్మార్ట్ఫోన్ని పగలగొట్టినందుకు ఓ తండ్రి జరీమానా ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. బాధితురాలికి ఆమె తల్లి, పుట్టినరోజు కానుకగా స్మార్ట్ ఫోన్ని కొనిచ్చినట్లు కేసు వివరాల్ని బట్టి అర్థమవుతోంది. చిన్నపాటి గొడవ కారణంగా తండ్రి, ఆ ఫోన్ని పగలగొట్టాడు. 100 బహ్రెయినీ దినార్స్తోపాటు 200 బహ్రెయినీ దినార్స్.. జరీమానా, నష్ట పరిహారం కింద చెల్లించాలని న్యాయస్థానం నిందితుడికి ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







