కుమార్తె స్మార్ట్ ఫోన్ పగలగొట్టిన తండ్రికి జరీమానా
- December 20, 2019
బహ్రెయిన్: తన కుమార్తె స్మార్ట్ఫోన్ని పగలగొట్టినందుకు ఓ తండ్రి జరీమానా ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. బాధితురాలికి ఆమె తల్లి, పుట్టినరోజు కానుకగా స్మార్ట్ ఫోన్ని కొనిచ్చినట్లు కేసు వివరాల్ని బట్టి అర్థమవుతోంది. చిన్నపాటి గొడవ కారణంగా తండ్రి, ఆ ఫోన్ని పగలగొట్టాడు. 100 బహ్రెయినీ దినార్స్తోపాటు 200 బహ్రెయినీ దినార్స్.. జరీమానా, నష్ట పరిహారం కింద చెల్లించాలని న్యాయస్థానం నిందితుడికి ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









