కుమార్తె స్మార్ట్ ఫోన్ పగలగొట్టిన తండ్రికి జరీమానా
- December 20, 2019
బహ్రెయిన్: తన కుమార్తె స్మార్ట్ఫోన్ని పగలగొట్టినందుకు ఓ తండ్రి జరీమానా ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. బాధితురాలికి ఆమె తల్లి, పుట్టినరోజు కానుకగా స్మార్ట్ ఫోన్ని కొనిచ్చినట్లు కేసు వివరాల్ని బట్టి అర్థమవుతోంది. చిన్నపాటి గొడవ కారణంగా తండ్రి, ఆ ఫోన్ని పగలగొట్టాడు. 100 బహ్రెయినీ దినార్స్తోపాటు 200 బహ్రెయినీ దినార్స్.. జరీమానా, నష్ట పరిహారం కింద చెల్లించాలని న్యాయస్థానం నిందితుడికి ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







