కుమార్తె స్మార్ట్ ఫోన్ పగలగొట్టిన తండ్రికి జరీమానా
- December 20, 2019
బహ్రెయిన్: తన కుమార్తె స్మార్ట్ఫోన్ని పగలగొట్టినందుకు ఓ తండ్రి జరీమానా ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. బాధితురాలికి ఆమె తల్లి, పుట్టినరోజు కానుకగా స్మార్ట్ ఫోన్ని కొనిచ్చినట్లు కేసు వివరాల్ని బట్టి అర్థమవుతోంది. చిన్నపాటి గొడవ కారణంగా తండ్రి, ఆ ఫోన్ని పగలగొట్టాడు. 100 బహ్రెయినీ దినార్స్తోపాటు 200 బహ్రెయినీ దినార్స్.. జరీమానా, నష్ట పరిహారం కింద చెల్లించాలని న్యాయస్థానం నిందితుడికి ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!