జెడ్డా బుక్ ఫెయిర్లో చిన్నారుల సందడి
- December 21, 2019
జెడ్డా: ఐదవ జెడ్డా బుక్ ఫెయిర్లో చిన్నారుల బుక్స్ పట్ల ఔత్సాహికులు ఎక్కువ ఆసక్తి చూపారు. చిల్డ్రన్స్ ఆథర్ ర్యాండ్ సబెర్ మాట్లాడుతూ, కిడ్స్ బుక్స్కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్స్ ఈ విభాగంలో మరింత తోడ్పాటు అందించాలనీ, పిల్లలకు బుక్స్ చదవడం పట్ల ఆసక్తి పెరిగేలా పలు రకాల కార్యక్రమాలు చేపట్టాలని ఆమె అభిప్రాయపడ్డారు. సబెర్, కాది అలాగే రమాది పబ్లిషింగ్ హౌస్లో కొన్ని సంవత్సరాలపాటు పనిచేశారు. ఈ సంస్థ పిల్లల బుక్స్లో ఎక్స్పర్ట్గా చెబుతారు. జెడ్డా బుక్ ఫెయిర్లో 40 దేశాలకు చెందిన 400 పబ్లిసింగ్ హౌసెస్ పాల్గొన్నాయి. మొత్తం విజిటర్స్ సంఖ్య 269,135కి చేరుకుంది. 350,00 బుక్స్ ఇక్కడ కొలువుదీరాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!