జెడ్డా బుక్ ఫెయిర్లో చిన్నారుల సందడి
- December 21, 2019
జెడ్డా: ఐదవ జెడ్డా బుక్ ఫెయిర్లో చిన్నారుల బుక్స్ పట్ల ఔత్సాహికులు ఎక్కువ ఆసక్తి చూపారు. చిల్డ్రన్స్ ఆథర్ ర్యాండ్ సబెర్ మాట్లాడుతూ, కిడ్స్ బుక్స్కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్స్ ఈ విభాగంలో మరింత తోడ్పాటు అందించాలనీ, పిల్లలకు బుక్స్ చదవడం పట్ల ఆసక్తి పెరిగేలా పలు రకాల కార్యక్రమాలు చేపట్టాలని ఆమె అభిప్రాయపడ్డారు. సబెర్, కాది అలాగే రమాది పబ్లిషింగ్ హౌస్లో కొన్ని సంవత్సరాలపాటు పనిచేశారు. ఈ సంస్థ పిల్లల బుక్స్లో ఎక్స్పర్ట్గా చెబుతారు. జెడ్డా బుక్ ఫెయిర్లో 40 దేశాలకు చెందిన 400 పబ్లిసింగ్ హౌసెస్ పాల్గొన్నాయి. మొత్తం విజిటర్స్ సంఖ్య 269,135కి చేరుకుంది. 350,00 బుక్స్ ఇక్కడ కొలువుదీరాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







