దుబాయ్:ఎక్స్పో విజిటర్స్ కోసం కొత్త ప్రాజెక్ట్
- December 21, 2019
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎక్స్పో 2020 ప్రాజెక్టు కోసం ఫేజ్ 6 రోడ్స్ ప్రాజెక్ట్ ప్రారంభం గురించి అనౌన్స్ చేసింది. ఆదివారం ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. ఎమిరేట్స్ అండ్ ఎక్స్పో రోడ్స్ ఇంటర్సెక్షన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టులో భాగం. ఆర్టిఎ డైరెక్టర్ మట్టర్ అల్ తాయెర్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ని ఆర్టిఎ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు అభివర్ణించారు. ఎక్స్పో 2020 కోసం వచ్చేవారికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయుక్తంగా వుంటుంది. ఆరు ఫేజ్ల కింద ఈ ప్రాజెక్ట్ని డివైడ్ చేశారు. మొత్తం 3 మిలియన్ డాలర్స్ దీని కోసం ఖర్చు చేశారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎక్స్పో విజిటర్స్కి అద్భుతమైన అనుభూతిని ఈ ప్రాజెక్ట్ అందిస్తుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







