దుబాయ్:ఎక్స్పో విజిటర్స్ కోసం కొత్త ప్రాజెక్ట్
- December 21, 2019
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎక్స్పో 2020 ప్రాజెక్టు కోసం ఫేజ్ 6 రోడ్స్ ప్రాజెక్ట్ ప్రారంభం గురించి అనౌన్స్ చేసింది. ఆదివారం ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. ఎమిరేట్స్ అండ్ ఎక్స్పో రోడ్స్ ఇంటర్సెక్షన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టులో భాగం. ఆర్టిఎ డైరెక్టర్ మట్టర్ అల్ తాయెర్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ని ఆర్టిఎ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు అభివర్ణించారు. ఎక్స్పో 2020 కోసం వచ్చేవారికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయుక్తంగా వుంటుంది. ఆరు ఫేజ్ల కింద ఈ ప్రాజెక్ట్ని డివైడ్ చేశారు. మొత్తం 3 మిలియన్ డాలర్స్ దీని కోసం ఖర్చు చేశారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎక్స్పో విజిటర్స్కి అద్భుతమైన అనుభూతిని ఈ ప్రాజెక్ట్ అందిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..