దుబాయ్:ఎక్స్పో విజిటర్స్ కోసం కొత్త ప్రాజెక్ట్
- December 21, 2019
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎక్స్పో 2020 ప్రాజెక్టు కోసం ఫేజ్ 6 రోడ్స్ ప్రాజెక్ట్ ప్రారంభం గురించి అనౌన్స్ చేసింది. ఆదివారం ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. ఎమిరేట్స్ అండ్ ఎక్స్పో రోడ్స్ ఇంటర్సెక్షన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టులో భాగం. ఆర్టిఎ డైరెక్టర్ మట్టర్ అల్ తాయెర్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ని ఆర్టిఎ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు అభివర్ణించారు. ఎక్స్పో 2020 కోసం వచ్చేవారికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయుక్తంగా వుంటుంది. ఆరు ఫేజ్ల కింద ఈ ప్రాజెక్ట్ని డివైడ్ చేశారు. మొత్తం 3 మిలియన్ డాలర్స్ దీని కోసం ఖర్చు చేశారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎక్స్పో విజిటర్స్కి అద్భుతమైన అనుభూతిని ఈ ప్రాజెక్ట్ అందిస్తుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







