దుబాయ్:ఎక్స్పో విజిటర్స్ కోసం కొత్త ప్రాజెక్ట్
- December 21, 2019
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎక్స్పో 2020 ప్రాజెక్టు కోసం ఫేజ్ 6 రోడ్స్ ప్రాజెక్ట్ ప్రారంభం గురించి అనౌన్స్ చేసింది. ఆదివారం ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. ఎమిరేట్స్ అండ్ ఎక్స్పో రోడ్స్ ఇంటర్సెక్షన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టులో భాగం. ఆర్టిఎ డైరెక్టర్ మట్టర్ అల్ తాయెర్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ని ఆర్టిఎ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు అభివర్ణించారు. ఎక్స్పో 2020 కోసం వచ్చేవారికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయుక్తంగా వుంటుంది. ఆరు ఫేజ్ల కింద ఈ ప్రాజెక్ట్ని డివైడ్ చేశారు. మొత్తం 3 మిలియన్ డాలర్స్ దీని కోసం ఖర్చు చేశారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎక్స్పో విజిటర్స్కి అద్భుతమైన అనుభూతిని ఈ ప్రాజెక్ట్ అందిస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









