దుబాయ్:ఎక్స్పో విజిటర్స్ కోసం కొత్త ప్రాజెక్ట్
- December 21, 2019
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎక్స్పో 2020 ప్రాజెక్టు కోసం ఫేజ్ 6 రోడ్స్ ప్రాజెక్ట్ ప్రారంభం గురించి అనౌన్స్ చేసింది. ఆదివారం ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. ఎమిరేట్స్ అండ్ ఎక్స్పో రోడ్స్ ఇంటర్సెక్షన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టులో భాగం. ఆర్టిఎ డైరెక్టర్ మట్టర్ అల్ తాయెర్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ని ఆర్టిఎ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు అభివర్ణించారు. ఎక్స్పో 2020 కోసం వచ్చేవారికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయుక్తంగా వుంటుంది. ఆరు ఫేజ్ల కింద ఈ ప్రాజెక్ట్ని డివైడ్ చేశారు. మొత్తం 3 మిలియన్ డాలర్స్ దీని కోసం ఖర్చు చేశారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎక్స్పో విజిటర్స్కి అద్భుతమైన అనుభూతిని ఈ ప్రాజెక్ట్ అందిస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







