అబుధాబి యువరాజుతో సమావేశమైన ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా
- December 21, 2019
అబుధాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జియద్ అల్ నహ్యన్ ను ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జియద్ నహ్యన్ మర్యాద పూర్వకంగా కలిశారు. వాళ్లిద్దరు సమావేశమైన వీడియోను మినిస్ట్రి ఆఫ్ ప్రెసిడెన్సీ అఫైర్స్ మంత్రి అహ్మద్ జుమ అల్ జాబి తన అధికార ఇన్స్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇద్దరు నేతలతో పాటు ఇతర అధికారులు ప్రస్తుత పరిణామాలపై పిచ్చాపాటిగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. షేక్ ఖలీఫా గత నేలలోనే నాలుగో సారి ప్రెసిడెంట్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. 2004, నవంబర్ 3న అయన తొలిసారి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







