అబుధాబి యువరాజుతో సమావేశమైన ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా
- December 21, 2019
అబుధాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జియద్ అల్ నహ్యన్ ను ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జియద్ నహ్యన్ మర్యాద పూర్వకంగా కలిశారు. వాళ్లిద్దరు సమావేశమైన వీడియోను మినిస్ట్రి ఆఫ్ ప్రెసిడెన్సీ అఫైర్స్ మంత్రి అహ్మద్ జుమ అల్ జాబి తన అధికార ఇన్స్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇద్దరు నేతలతో పాటు ఇతర అధికారులు ప్రస్తుత పరిణామాలపై పిచ్చాపాటిగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. షేక్ ఖలీఫా గత నేలలోనే నాలుగో సారి ప్రెసిడెంట్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. 2004, నవంబర్ 3న అయన తొలిసారి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









