అబుధాబి యువరాజుతో సమావేశమైన ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా
- December 21, 2019
అబుధాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జియద్ అల్ నహ్యన్ ను ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జియద్ నహ్యన్ మర్యాద పూర్వకంగా కలిశారు. వాళ్లిద్దరు సమావేశమైన వీడియోను మినిస్ట్రి ఆఫ్ ప్రెసిడెన్సీ అఫైర్స్ మంత్రి అహ్మద్ జుమ అల్ జాబి తన అధికార ఇన్స్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇద్దరు నేతలతో పాటు ఇతర అధికారులు ప్రస్తుత పరిణామాలపై పిచ్చాపాటిగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. షేక్ ఖలీఫా గత నేలలోనే నాలుగో సారి ప్రెసిడెంట్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. 2004, నవంబర్ 3న అయన తొలిసారి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







