అబుధాబి యువరాజుతో సమావేశమైన ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా
- December 21, 2019
అబుధాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జియద్ అల్ నహ్యన్ ను ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జియద్ నహ్యన్ మర్యాద పూర్వకంగా కలిశారు. వాళ్లిద్దరు సమావేశమైన వీడియోను మినిస్ట్రి ఆఫ్ ప్రెసిడెన్సీ అఫైర్స్ మంత్రి అహ్మద్ జుమ అల్ జాబి తన అధికార ఇన్స్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇద్దరు నేతలతో పాటు ఇతర అధికారులు ప్రస్తుత పరిణామాలపై పిచ్చాపాటిగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. షేక్ ఖలీఫా గత నేలలోనే నాలుగో సారి ప్రెసిడెంట్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. 2004, నవంబర్ 3న అయన తొలిసారి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







