ఒమన్ రెస్టారెంట్స్లో న్యూ టూరిజం రుసుము
- December 23, 2019
మస్కట్: ఫ్రాంచైజ్ కాంట్రాక్టుల ద్వారా మేనేజ్ చేయబడుతున్న రెస్టారెంట్స్, అలాగే టూరిస్ట్ ఏరియాల్లో వుంటోన్న రెస్టారెంట్స్ 4 శాతం తమ అమ్మకాల నుంచి రుసుముని చెల్లించాలని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి క్వార్టర్లోనూ ఈ రుసుములు చెల్లించాల్సి వుంటుంది. వినియోగదారులు వెచ్చించే మొత్తాల నుంచి దీన్ని మినిస్ట్రీకి చెల్లించాల్సి వుంటుంది. ఈ కొత్త విధానం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. పూర్తి వివరాలు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెబ్సైట్లో పొందుపర్చబడ్డాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రుసుములు సకాలంలో చెల్లించకపోతే, తగు రీతిలో జరీమానాలు విధిస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!