ఆరు నెలలుగా కువైట్ వెలుపల నివసిస్తున్న కువైటీలపై ఇన్వెస్టిగేషన్
- December 23, 2019
కువైట్: స్టూడెంట్స్, బిజినెస్మేన్, పేషెంట్స్ మినహా కువైటీలు ఎవరైనా దేశం వెలుపల వరుసగా 6 నెలలు వుంటే, వారిని ఇన్వెస్టిగేషన్కి రిఫర్ చేస్తారు. విచారణలో, దేశం వెలుపల వారు ఎందుకు వుండాల్సి వచ్చిందో ప్రశ్నిస్తారు. సెక్యూరిటీ సోర్సెస్ ఈ మేరకు స్పష్టతనిచ్చినట్లుగా మీడియాలో కథనాలు కన్పిస్తున్నాయి. కువైట్ వెలుపల ఎక్కువ కాలం వుంటోన్న కువైటీ సిటిజన్స్, అతివాద భావజాలానికి గురవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అలా కువైట్ వెలుపల ఆరు నెలల కంటే ఎక్కువ కాలం వున్నప్పుడు, వారు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా వుంటే సమస్య వుండదనీ, లేదంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి వారిని రిఫర్ చేయడం జరుగుతందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..