దుబాయ్ - షార్జా మధ్య హైవే ఎక్స్పాన్షన్
- December 23, 2019
యూ.ఏ.ఈ:దేశంలోని అన్ని ప్రముఖ మేజర్ హైవేలు ఎక్స్పాన్షన్ జరుగుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వెల్లడించింది. దుబాయ్ - షార్జా మధ్య ట్రాఫిక్ వెతల్ని తగ్గించేందుకోసం 780 మిలియన్ దిర్హామ్ల ప్రాజెక్ట్ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అల్ ఎతిహాద్ (ఇ11), మొహమ్మద్ బిన్ జాయెద్ (ఇ311) మరియు ఎమిరేట్స్ (ఇ611) రోడ్లు కూడా విస్తరిస్తారని మినిస్ట్రీ పేర్కొంది. 2020 బిగినింగ్లోనే 3.38 బిలియన్ దిర్హామ్ల విలువైన రోడ్ వర్క్స్ చేపట్టబడుతాయి. రోడ్ వర్క్స్ నేపథ్యంలో తలెత్తే ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారానికి సంబంధించి ఇప్పటినుంచే అధ్యయనం ప్రారంభించారు. రెండేళ్ళలో అల్ ఇతిహాద్ రోడ్డు విస్తరణ పనులు పూర్తవుతాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...







