ఖతార్: ఫారెన్ ఇన్వెస్టర్లకు రెసిడెన్సీ స్కీం
- December 24, 2019
దోహా:ఫారెన్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న ఖతార్ ప్రభుత్వం..తాజాగా మరో ప్రొత్సాహక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇన్వెస్టర్లకు రెసిడెన్సీ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. అయితే..ఖతార్ లో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే వారికే ఈ కొత్త స్కీం వర్తిస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఖతార్ వరకే పరిమితం అవుతుండటంతో..దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ పెట్టుబడులను ప్రొత్సహించాలన్నదే ఈ స్కీం లక్ష్యం. ఖతార్ ప్రాపర్టీ మార్కెట్ లో యాక్టీవ్ గా ఉన్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి కూడా ఈ స్కీం వర్తిస్తుంది. గతంలో ఖతార్ లో పెట్టుబడులు పెట్టే వారికి మాత్రమే రెసిడెన్సీ అవకాశం ఉండేది.
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







