ఖతార్: ఫారెన్ ఇన్వెస్టర్లకు రెసిడెన్సీ స్కీం
- December 24, 2019
దోహా:ఫారెన్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న ఖతార్ ప్రభుత్వం..తాజాగా మరో ప్రొత్సాహక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇన్వెస్టర్లకు రెసిడెన్సీ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. అయితే..ఖతార్ లో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే వారికే ఈ కొత్త స్కీం వర్తిస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఖతార్ వరకే పరిమితం అవుతుండటంతో..దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ పెట్టుబడులను ప్రొత్సహించాలన్నదే ఈ స్కీం లక్ష్యం. ఖతార్ ప్రాపర్టీ మార్కెట్ లో యాక్టీవ్ గా ఉన్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి కూడా ఈ స్కీం వర్తిస్తుంది. గతంలో ఖతార్ లో పెట్టుబడులు పెట్టే వారికి మాత్రమే రెసిడెన్సీ అవకాశం ఉండేది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







