టీవీ సెలబ్రిటీ చెఫ్ మృతి..పోస్టుమార్టం తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడి
- December 24, 2019
తిరువనంతపురం (కేరళ): టీవీ ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలోని కురావాన్ కోణం ప్రాంతంలోని తన ఇంట్లోని వంటగదిలో జాగీ జాన్ మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. జాగీ జాన్ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.జాగీ జాన్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెప్పారు.టీవీ సెలబ్రిటీ చెఫ్ అయిన జాగీజాన్ అనుమానాస్పద స్థితిలో మరణించిందని, మంగళవారం ఆమె మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం చేపిస్తామని తిరువనంతపురం పోలీసులు చెప్పారు.పోస్టుమార్టం తర్వాతే జాగీజాన్ మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







