టీవీ సెలబ్రిటీ చెఫ్ మృతి..పోస్టుమార్టం తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడి
- December 24, 2019
తిరువనంతపురం (కేరళ): టీవీ ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలోని కురావాన్ కోణం ప్రాంతంలోని తన ఇంట్లోని వంటగదిలో జాగీ జాన్ మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. జాగీ జాన్ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.జాగీ జాన్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెప్పారు.టీవీ సెలబ్రిటీ చెఫ్ అయిన జాగీజాన్ అనుమానాస్పద స్థితిలో మరణించిందని, మంగళవారం ఆమె మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం చేపిస్తామని తిరువనంతపురం పోలీసులు చెప్పారు.పోస్టుమార్టం తర్వాతే జాగీజాన్ మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు