దుబాయ్లో 75 కిలోల డ్రగ్స్ స్వాధీనం
- December 24, 2019
75 కిలోల మెథాంఫెటమైన్ని కారు స్పేర్ పార్ట్స్లో దాచి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తుల్ని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. జెబెల్ అలి పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ డాక్యుమెంట్స్ ప్రకారం నిందితులంతా ఆసియా జాతీయులేనని తేలింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా ఈ ఆటో స్పేర్ పార్ట్స్ని దుబాయ్కి తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుల్ని న్యాయస్థానం యెదుట హాజరుపరిచారు. యూఏఈ వెలుపల వున్న వ్యక్తికి చెందిన వస్తువులుగా స్పేర్ పార్ట్స్ గురించి ఓ నిందితుడు విచారణలో అంగీకరించాడు. కంటెయినర్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా ఆ వ్యక్తి చెప్పిన మేరకు దాన్ని తాము అందుకునేందుకు వెళ్ళినట్లు నిందితులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







