దుబాయ్లో 75 కిలోల డ్రగ్స్ స్వాధీనం
- December 24, 2019
75 కిలోల మెథాంఫెటమైన్ని కారు స్పేర్ పార్ట్స్లో దాచి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తుల్ని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. జెబెల్ అలి పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ డాక్యుమెంట్స్ ప్రకారం నిందితులంతా ఆసియా జాతీయులేనని తేలింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా ఈ ఆటో స్పేర్ పార్ట్స్ని దుబాయ్కి తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుల్ని న్యాయస్థానం యెదుట హాజరుపరిచారు. యూఏఈ వెలుపల వున్న వ్యక్తికి చెందిన వస్తువులుగా స్పేర్ పార్ట్స్ గురించి ఓ నిందితుడు విచారణలో అంగీకరించాడు. కంటెయినర్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా ఆ వ్యక్తి చెప్పిన మేరకు దాన్ని తాము అందుకునేందుకు వెళ్ళినట్లు నిందితులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?