ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం
- December 24, 2019
ఆటోమేటెడ్ యాక్సిడెంట్ వెహికిల్ ఎమర్జన్సీ కాల్స్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అబుదాబీ పోలీస్ - ఎమర్జన్సీ సెంటర్కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇ-కాల్ సిస్టమ్స్ని వాహనాల్లో ఏర్పాటు చేయడం ద్వారా, ఆయా వాహనాలు ప్రమాదానికి గురైన వెంటనే సెంట్రల్ రూమ్కి సమాచారం అందుతుంది. 2021 నుంచి వచ్చే అన్ని వాహనాలకు ఈ సిస్టమ్ని అనుసంధానం చేస్తారు. టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ) వెల్లడించిన వివరాల ప్రకారం ఎమర్జన్సీ సమయాల్లో ఈ సిస్టమ్, లొకేషన్ వివరాలు అలాగే వాహనం వివరాలు, దాంతోపాటుగా ఫ్యూయల్ టైప్, వాహనంలో ఎంతమంది ప్రయాణీకులున్నారనే విషయాల్ని పోలీసులకు తెలియజేస్తుంది. ఎమిరేట్స్ అథారిటీ ఫర్ స్టాండర్డైజేషన్ అండ్ మిటియరాలజీ అలాగే పోలీస్ అథారిటీస్తో కలిసి టిఆర్ఎ ఈ 'ఈకాల్' సిస్టమ్ని అభివృద్ధి చేశాయి.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







