ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం
- December 24, 2019
ఆటోమేటెడ్ యాక్సిడెంట్ వెహికిల్ ఎమర్జన్సీ కాల్స్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అబుదాబీ పోలీస్ - ఎమర్జన్సీ సెంటర్కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇ-కాల్ సిస్టమ్స్ని వాహనాల్లో ఏర్పాటు చేయడం ద్వారా, ఆయా వాహనాలు ప్రమాదానికి గురైన వెంటనే సెంట్రల్ రూమ్కి సమాచారం అందుతుంది. 2021 నుంచి వచ్చే అన్ని వాహనాలకు ఈ సిస్టమ్ని అనుసంధానం చేస్తారు. టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ) వెల్లడించిన వివరాల ప్రకారం ఎమర్జన్సీ సమయాల్లో ఈ సిస్టమ్, లొకేషన్ వివరాలు అలాగే వాహనం వివరాలు, దాంతోపాటుగా ఫ్యూయల్ టైప్, వాహనంలో ఎంతమంది ప్రయాణీకులున్నారనే విషయాల్ని పోలీసులకు తెలియజేస్తుంది. ఎమిరేట్స్ అథారిటీ ఫర్ స్టాండర్డైజేషన్ అండ్ మిటియరాలజీ అలాగే పోలీస్ అథారిటీస్తో కలిసి టిఆర్ఎ ఈ 'ఈకాల్' సిస్టమ్ని అభివృద్ధి చేశాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







