దుబాయ్ ఎక్స్పో 2020 - నో కస్టమ్స్ డ్యూటీ
- December 24, 2019
దుబాయ్ ఎక్స్పో 2020కి సంబంధించి కస్టమ్స్ క్లియరెన్స్ సిస్టమ్ని రూపొందించినట్లు దుబాయ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దుబాయ్ ఎక్స్పో 2020లో ప్రదర్శన, అమ్మకం కోసం వుంచే గూడ్స్ని వేగంగా, సులభంగా ప్రాసెస్ చేసేందుకు వీలుగా ఈ కొత్త సిస్టమ్ని అభివృద్ధి చేశామని అధికారులు తెలిపారు. ఎలాంటి కస్టమ్స్ డ్యూటీస్ లేకుండా దుబాయ్ ఎక్స్పో 2020లో ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కస్టమ్స్ సెంటర్స్కి వెళ్ళే ఇబ్బంది లేకుండా ఎగ్జిబిటర్స్, తమ రిజిస్ట్రేషన్ని ఆన్లైన్ ద్వారా చేపట్టవచ్చు. స్థానిక మరియు ఫెడరల్ ఎన్టైటీస్ ద్వారా కొన్ని ప్రత్యేక వస్తువుల విక్రయానికీ వెసులుబాట్లు కల్పించినట్లు దుబాయ్ కస్టమ్స్ - కస్టమర్ మేనేజ్మెంట్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్లా మొహమ్మద్ అల్ ఖాజా చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







