మహిళను కించపర్చిన వ్యక్తికి 7,000 దిర్హామ్ల జరీమానా
- December 25, 2019
అరబ్ వ్యక్తి ఒకరికి 7,000 దిర్హామ్ల జరీమానా విధించింది న్యాయస్థానం. సోషల్ మీడియాలో ఓ మహిళను నిందితుడు కించపర్చినట్లు అభియోగాలు మోపబడ్డాయి. కింది కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన నిందితుడు, ఆ తీర్పుని హయ్యర్ కోర్టులో సవాల్ చేశాడు. తన వ్యాఖ్యలు బాధితురాల్ని ఉద్దేశించి చేసినవి కావనీ నిందితుడు తన వాదనను విన్పించడం జరిగింది. కాగా, న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పుని జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడికి జారీ చేసిన బెయిల్ని పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం









