మహిళను కించపర్చిన వ్యక్తికి 7,000 దిర్హామ్ల జరీమానా
- December 25, 2019అరబ్ వ్యక్తి ఒకరికి 7,000 దిర్హామ్ల జరీమానా విధించింది న్యాయస్థానం. సోషల్ మీడియాలో ఓ మహిళను నిందితుడు కించపర్చినట్లు అభియోగాలు మోపబడ్డాయి. కింది కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన నిందితుడు, ఆ తీర్పుని హయ్యర్ కోర్టులో సవాల్ చేశాడు. తన వ్యాఖ్యలు బాధితురాల్ని ఉద్దేశించి చేసినవి కావనీ నిందితుడు తన వాదనను విన్పించడం జరిగింది. కాగా, న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పుని జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడికి జారీ చేసిన బెయిల్ని పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం