మహిళను కించపర్చిన వ్యక్తికి 7,000 దిర్హామ్ల జరీమానా
- December 25, 2019
అరబ్ వ్యక్తి ఒకరికి 7,000 దిర్హామ్ల జరీమానా విధించింది న్యాయస్థానం. సోషల్ మీడియాలో ఓ మహిళను నిందితుడు కించపర్చినట్లు అభియోగాలు మోపబడ్డాయి. కింది కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన నిందితుడు, ఆ తీర్పుని హయ్యర్ కోర్టులో సవాల్ చేశాడు. తన వ్యాఖ్యలు బాధితురాల్ని ఉద్దేశించి చేసినవి కావనీ నిందితుడు తన వాదనను విన్పించడం జరిగింది. కాగా, న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పుని జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడికి జారీ చేసిన బెయిల్ని పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







