కొత్త కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకురానున్న యూఏఈ
- December 26, 2019
కన్స్యూమర్ రైట్స్ విషయమై యూఏఈ కొత్త ఫెడరల్ చట్టాన్ని ఆమోదించింది. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ నేతృత్వంలో యూఏఈ క్యాబినెట్ ఈ మేరకు భేటీ అయ్యింది. ఇ-కామర్స్ రంగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సప్లయర్స్, అడ్వర్టయిజర్స్ అలాగే కమర్షియల్ ఏజెంట్కి సంబంధించి రెగ్యులేషన్ ఈ చట్టంతో అమల్లోకి వస్తుంది. ధరల పెరుగుదలపై నియంత్రణ సహా, క్వాలిటీ విభాగాల్లోనూ పెను మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తయారీదారులు, పంపిణీదారుల్లో కోడ్ ఆఫ్ ఎథిక్స్ని ఈ చట్టం ఎంకరేజ్ చేస్తుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







