కొత్త కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకురానున్న యూఏఈ
- December 26, 2019
కన్స్యూమర్ రైట్స్ విషయమై యూఏఈ కొత్త ఫెడరల్ చట్టాన్ని ఆమోదించింది. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ నేతృత్వంలో యూఏఈ క్యాబినెట్ ఈ మేరకు భేటీ అయ్యింది. ఇ-కామర్స్ రంగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సప్లయర్స్, అడ్వర్టయిజర్స్ అలాగే కమర్షియల్ ఏజెంట్కి సంబంధించి రెగ్యులేషన్ ఈ చట్టంతో అమల్లోకి వస్తుంది. ధరల పెరుగుదలపై నియంత్రణ సహా, క్వాలిటీ విభాగాల్లోనూ పెను మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తయారీదారులు, పంపిణీదారుల్లో కోడ్ ఆఫ్ ఎథిక్స్ని ఈ చట్టం ఎంకరేజ్ చేస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









