కొత్త కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకురానున్న యూఏఈ
- December 26, 2019
కన్స్యూమర్ రైట్స్ విషయమై యూఏఈ కొత్త ఫెడరల్ చట్టాన్ని ఆమోదించింది. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ నేతృత్వంలో యూఏఈ క్యాబినెట్ ఈ మేరకు భేటీ అయ్యింది. ఇ-కామర్స్ రంగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సప్లయర్స్, అడ్వర్టయిజర్స్ అలాగే కమర్షియల్ ఏజెంట్కి సంబంధించి రెగ్యులేషన్ ఈ చట్టంతో అమల్లోకి వస్తుంది. ధరల పెరుగుదలపై నియంత్రణ సహా, క్వాలిటీ విభాగాల్లోనూ పెను మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తయారీదారులు, పంపిణీదారుల్లో కోడ్ ఆఫ్ ఎథిక్స్ని ఈ చట్టం ఎంకరేజ్ చేస్తుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!