కొత్త కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకురానున్న యూఏఈ
- December 26, 2019
కన్స్యూమర్ రైట్స్ విషయమై యూఏఈ కొత్త ఫెడరల్ చట్టాన్ని ఆమోదించింది. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ నేతృత్వంలో యూఏఈ క్యాబినెట్ ఈ మేరకు భేటీ అయ్యింది. ఇ-కామర్స్ రంగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సప్లయర్స్, అడ్వర్టయిజర్స్ అలాగే కమర్షియల్ ఏజెంట్కి సంబంధించి రెగ్యులేషన్ ఈ చట్టంతో అమల్లోకి వస్తుంది. ధరల పెరుగుదలపై నియంత్రణ సహా, క్వాలిటీ విభాగాల్లోనూ పెను మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తయారీదారులు, పంపిణీదారుల్లో కోడ్ ఆఫ్ ఎథిక్స్ని ఈ చట్టం ఎంకరేజ్ చేస్తుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







