డ్యామేజ్డ్ టైర్స్ విక్రయిస్తున్న దుకాణాలకు జరీమానా
- December 26, 2019
మస్కట్: అల్ దహిరాహ్ గవర్నరేట్లో పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొడెక్షన్ (పిఎసిపి), పలు దుకాణాలకు జరీమానా విధించడం జరిగింది. టైర్ల తయారీ తేదీల్ని టాంపర్ చేయడం సహా పలు ఉల్లంఘనలకుగాను అథారిటీ 2000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింది. పిఎసిపికి అందిన పలు ఫిర్యాదుల మేరకు అథారిటీస్ రంగంలోకి దిగడం జరిగింది. ఆయా షాప్లలో తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడిన దుకాణాలకు జరీమానా విధించినట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయ పద్ధతుల్లోనే టైర్లపై వున్న తేదీలు, వివరాల్ని ట్యాంపర్ చేసినట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!