డ్యామేజ్డ్ టైర్స్ విక్రయిస్తున్న దుకాణాలకు జరీమానా
- December 26, 2019
మస్కట్: అల్ దహిరాహ్ గవర్నరేట్లో పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొడెక్షన్ (పిఎసిపి), పలు దుకాణాలకు జరీమానా విధించడం జరిగింది. టైర్ల తయారీ తేదీల్ని టాంపర్ చేయడం సహా పలు ఉల్లంఘనలకుగాను అథారిటీ 2000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింది. పిఎసిపికి అందిన పలు ఫిర్యాదుల మేరకు అథారిటీస్ రంగంలోకి దిగడం జరిగింది. ఆయా షాప్లలో తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడిన దుకాణాలకు జరీమానా విధించినట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయ పద్ధతుల్లోనే టైర్లపై వున్న తేదీలు, వివరాల్ని ట్యాంపర్ చేసినట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









