డ్యామేజ్డ్‌ టైర్స్‌ విక్రయిస్తున్న దుకాణాలకు జరీమానా

- December 26, 2019 , by Maagulf
డ్యామేజ్డ్‌ టైర్స్‌ విక్రయిస్తున్న దుకాణాలకు జరీమానా

మస్కట్‌: అల్‌ దహిరాహ్‌ గవర్నరేట్‌లో పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొడెక్షన్‌ (పిఎసిపి), పలు దుకాణాలకు జరీమానా విధించడం జరిగింది. టైర్ల తయారీ తేదీల్ని టాంపర్‌ చేయడం సహా పలు ఉల్లంఘనలకుగాను అథారిటీ 2000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించింది. పిఎసిపికి అందిన పలు ఫిర్యాదుల మేరకు అథారిటీస్‌ రంగంలోకి దిగడం జరిగింది. ఆయా షాప్‌లలో తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడిన దుకాణాలకు జరీమానా విధించినట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయ పద్ధతుల్లోనే టైర్లపై వున్న తేదీలు, వివరాల్ని ట్యాంపర్‌ చేసినట్లు వారు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com