డ్యామేజ్డ్ టైర్స్ విక్రయిస్తున్న దుకాణాలకు జరీమానా
- December 26, 2019
మస్కట్: అల్ దహిరాహ్ గవర్నరేట్లో పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొడెక్షన్ (పిఎసిపి), పలు దుకాణాలకు జరీమానా విధించడం జరిగింది. టైర్ల తయారీ తేదీల్ని టాంపర్ చేయడం సహా పలు ఉల్లంఘనలకుగాను అథారిటీ 2000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింది. పిఎసిపికి అందిన పలు ఫిర్యాదుల మేరకు అథారిటీస్ రంగంలోకి దిగడం జరిగింది. ఆయా షాప్లలో తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడిన దుకాణాలకు జరీమానా విధించినట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయ పద్ధతుల్లోనే టైర్లపై వున్న తేదీలు, వివరాల్ని ట్యాంపర్ చేసినట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







