బహ్రెయిన్:డ్రగ్స్ కేసులో విచారణ ప్రారంభం
- December 28, 2019
బహ్రెయిన్:హై క్రిమినల్ కోర్టు, 3,000 నార్కోటిక్ పిల్స్తో పట్టుబడ్డ జిసిసి జాతీయుడి కేసు విచారణని ప్రారంభించింది. అరబ్ దేశం నుంచి వచ్చిన ట్రాన్సిట్ విమానం ద్వారా ప్రయాణించిన నిందితుడు, నార్కోటిక్ పిల్స్తో కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. అతన్ని పరిశీలించగా, నార్కోటిక్ పిల్స్ లభ్యమయ్యాయి. కాగా, 5,000 సౌదీ రియాల్స్ మొత్తానికి నార్కోటిక్ పిల్స్ని విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో నిందితుడిపై అభియోగాలు నిరూపితమైతే భారీ జరీమానాని ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వదేశంలో వాటి ఖరీదు 20,000 వరకూ వుంటుందనీ, అందుకే తాను ఈ ఒప్పందం కుదుర్చుకున్నాననీ చెబుతున్నాడు. అయితే, నార్కోటిక్ పిల్స్ని వ్యక్తిగత వినియోగం కోసమే తాను తీసుకెళుతున్నట్లు నిందితుడు చెప్పాడు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!