2 ఇన్స్యూరెన్స్ ప్రొవైడర్లకు సౌదీ మానెటరీ అథారిటీ హెచ్చరిక
- December 28, 2019
రియాద్: సౌదీ అరేబియన్ మానెటరీ అథారిటీ (సామా), రోవద్ ఇన్సూరెన్స్ కంపెనీ కోఆపరేటివ్ ఇన్స్యూరెన్స్ ఏజెన్సీ మరియు ఫోర్సాన్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవడంలేదని హెచ్చరించింది. అథారిటీ నుంచి వెళుతున్న నోటీసులకు కూడా ఈ సంస్థలు రెస్పాడ్ కావడంలేదని హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. ఆ రెండు కంపెనీలు తక్షణమే తమ కండిషన్స్ని సరిదిద్దుకోవాల్సి వుంటుంది. 20 రోజుల్లో గనుక సరిదిద్దుకోని పక్షంలో లైసెన్స్లను క్యాన్సిల్ చేస్తామని అథారిటీ స్పష్టం చేసింది. ఈ సంస్థలతో ఇన్సూరెన్స్ చేయించుకున్న బాధితులు ఎవరైనా వుంటే వెంటనే సామా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయచ్చని కూడా పేర్కొంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!