వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
- December 30, 2019
తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో అధిక చలి కారణంగా ఓ వృద్ధురాలు మరణించింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు గజగజ వణికిపోతున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలితీవ్రత తట్టుకోలేక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిష్టాబాయి అనే వృద్ధురాలు మృతి చెందింది. అలాగే.. న్యాల్కల్లో 5.5, సిర్పూర్లో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక.. కోస్తాంధ్రలో సాధారణం కన్నా 4 డిగ్రీల వరకు తగ్గిన ఉష్ణోగ్రతలు. విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. మినుములూరులో 9, పాడేరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?