అనుమానిత లింక్స్ని క్లిక్ చేయొద్దు
- December 30, 2019
యూఏఈ: యూఏఈ రెసిడెంట్స్కి యూఏఈ టెలికామ్ రెగ్యులేటర్ అథారిటీ (టిఆర్ఎ), అనుమానిత లింక్స్ విషయమై హెచ్చరికలు జారీ చేసింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయమై ప్రజల్ని అప్రమత్తంగా వుండాలని కోరింది టిఆర్ఎ. మోసపూరిత ఆలోచనలతో మాల్వేర్ లింకుల్ని కొందరు ప్రచారంలోకి తీసుకొస్తున్నారనీ, వాటిని గనుక క్లిక్ చేస్తే కంప్యూటర్లు, స్మార్ట్ డివైజెస్లోని డేటా తస్కరణకు గురయ్యే అవకాశముందనీ, ఫ్రాడ్స్ చేసేవారు ఆ మాల్వేర్స్ ద్వారా, బ్యాంక్ అకౌంట్లలోని డబ్బుల్ని తస్కరించేందుకూ అవకాశం వుంటుందని టిఆర్ఎ పేర్కొంది. అధికారిక వెబ్సైట్ల నుంచి మాత్రమే డౌన్లోడ్స్ చేసుకోవాల్సి వుంటుందనీ, దేన్నయినా డౌన్లోడ్ చేసేటప్పుడు ఆ లింక్ల పట్ల అప్రమత్తత తప్పనిసరి అని టిఆర్ఎ సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







