లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగి
- December 30, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో పనిచేస్తోన్న ఆసియా జాతీయుడైన ఉద్యోగి ఒకరు, అంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ని పూర్తి చేసేందుకు సదరు ఉద్యోగి లంచం తీసుకోవడానికి ముందుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, అధికారుల నుంచి అందుకున్న సమాచారం మేరకు నిందితుడైన ఉద్యోగిని అరెస్ట్ చేశారు. అరబ్ జాతీయుడైన ఓ ఉద్యోగి, అధికారులకు ఈ అవినీతిపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







