జెడ్డా:సెలవుల సందర్భంగా హరమైన్ హైస్పీడ్ ట్రైన్ సర్వీసుల పెంపు
- December 31, 2019
జెడ్డా:మిడ్ అకాడమిక్ ఇయర్ వెకేషన్ సందర్భంగా హరమైన్ హై స్పీడ్ ట్రైన్ సర్వీసులను పెంచనున్నట్లు ట్రైన్ ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. జనవరి 3 నుంచి 19 వరకు డైలీ 16 సర్వీసులు నడపనున్నారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్-KAIA, రబీగ్ లోని కింగ్ అబ్దుల్లా ఎకానామిక్ సిటీ మీదుగా మక్కా నుంచి మదీన వరకు ట్రైన్ సర్వీసులు నడపనున్నారు. గత సెప్టెంబర్ 29లో అగ్రిప్రమాదం చోటు చేసుకున్న తర్వాత దాదాపు రెండున్నర నెలలు మక్కా నుంచి మదీనా మధ్య సర్వీసులను నిలిపివేశారు. డిసెంబర్ 18 నుంచి మళ్లీ సర్వీసులను పునరుద్ధరించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!