పాకిస్తాన్ లో పర్యటనలో అబుధాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- January 02, 2020
అబుదాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. తన ఒక రోజు పర్యటనలో భాగంగా అబుదాబి యువరాజు, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సమావేశం అవుతారు. ఈ భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించనున్నట్లు పాకిస్తాన్ లోని యూఏఈ అంబాసిడర్ హమద్ ఒబైద్ ఇబ్రహీమి అల్ జాబీ తెలిపారు. యువరాజు గత ఏడాది జనవరిలో పాకిస్తాన్ పర్యటనకు వచ్చారు. మళ్లీ సరిగ్గా ఏడాది తర్వాత పాకిస్తాన్ లో పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!