న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నో యాక్సిడెంట్స్, నో డెత్స్...
- January 03, 2020దుబాయ్:2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో దుబాయ్ పోలీసులు తీసుకున్న చర్యలు మంచి రిజల్ట్స్ అందించాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో సింగిల్ యాక్సిడెంట్ కేసు కూడా నమోదు కాకపోవటం విశేషం. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దుబాయ్ లోని దాదాపు 25 లోకేషన్స్ లో భారీ ఎత్తున ఫైర్ వర్క్స్ నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసేందుకు దాదాపు 20 లక్షల మంది జనం దుబాయ్ రోడ్ల మీదకు వచ్చినట్లు అంచనా. డౌన్ టౌన్ దుబాయ్, గ్లోబల్ విలేజ్ లలో క్రౌడ్ మరింత ఎక్కువగా వచ్చింది. అయినా..పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మెట్రో సేవలను నాన్ స్టాప్ గా రన్ చేశారు. మొత్తానికి ఎలాంటి ఇన్సిడెంట్ కు ఛాన్స్ ఇవ్వకుండా ప్రజలకు ఇగిన ఇన్ స్ట్రక్షన్ చేస్తూ ప్రమాదాలకు తావులేకుండా సక్సెస్ అయ్యారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..