న్యూయార్క్ నుంచి వచ్చిన మహిళ వద్ద డ్రగ్స్ స్వాధీనం
- January 03, 2020
కువైట్ సిటీ: కువైటీ మహిళని ఎయిర్ పోర్ట్ వద్ద అరెస్ట్ చేసి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్కి అప్పగించడం జరిగింది. 12 యాంపుల్స్ ఆఫ్ లిక్విడ్ హాషిస్ని ఆమె వద్ద నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఒకరు, న్యూయార్క్ నుంచి వచ్చిన కువైటీ మహిళ అనుమానాస్పదంగా కన్పించడంతో గుర్తించి, తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో ఆమె నుంచి డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆమె ఈ డ్రగ్స్ని స్మగుల్ చేస్తున్నారా.? ఇతరులకు ఇచ్చేందుకు స్మగుల్ చేశారా.? అన్నది తేలాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు