న్యూయార్క్ నుంచి వచ్చిన మహిళ వద్ద డ్రగ్స్ స్వాధీనం
- January 03, 2020
కువైట్ సిటీ: కువైటీ మహిళని ఎయిర్ పోర్ట్ వద్ద అరెస్ట్ చేసి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్కి అప్పగించడం జరిగింది. 12 యాంపుల్స్ ఆఫ్ లిక్విడ్ హాషిస్ని ఆమె వద్ద నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఒకరు, న్యూయార్క్ నుంచి వచ్చిన కువైటీ మహిళ అనుమానాస్పదంగా కన్పించడంతో గుర్తించి, తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో ఆమె నుంచి డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆమె ఈ డ్రగ్స్ని స్మగుల్ చేస్తున్నారా.? ఇతరులకు ఇచ్చేందుకు స్మగుల్ చేశారా.? అన్నది తేలాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







