న్యూయార్క్ నుంచి వచ్చిన మహిళ వద్ద డ్రగ్స్ స్వాధీనం
- January 03, 2020
కువైట్ సిటీ: కువైటీ మహిళని ఎయిర్ పోర్ట్ వద్ద అరెస్ట్ చేసి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్కి అప్పగించడం జరిగింది. 12 యాంపుల్స్ ఆఫ్ లిక్విడ్ హాషిస్ని ఆమె వద్ద నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఒకరు, న్యూయార్క్ నుంచి వచ్చిన కువైటీ మహిళ అనుమానాస్పదంగా కన్పించడంతో గుర్తించి, తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో ఆమె నుంచి డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆమె ఈ డ్రగ్స్ని స్మగుల్ చేస్తున్నారా.? ఇతరులకు ఇచ్చేందుకు స్మగుల్ చేశారా.? అన్నది తేలాల్సి వుంది.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







