ఒమన్‌లోని కసబ్‌ పోర్ట్‌ని సందర్శించిన రెండు క్రూయిజ్‌ షిప్‌లు

- January 03, 2020 , by Maagulf
ఒమన్‌లోని కసబ్‌ పోర్ట్‌ని సందర్శించిన రెండు క్రూయిజ్‌ షిప్‌లు

మస్కట్‌: కసబ్‌ పోర్ట్‌లో రెండు క్రూయిజ్‌ షిప్స్‌ని డాక్‌ చేశారు. ఎంఎస్‌సి బెల్లిసిమా షిప్‌ నుంచి 5331 మంది ప్రయాణీకులు, 1584 మంది సిబ్బంది వచ్చినట్లు తెలిపారు. మరోపక్క, హారిజాన్‌ షిప్‌ నుంచి 1262 మంది యాత్రీకులు, 623 మంది సిబ్బంది వచ్చారు. ముసాందమ్‌ చాంబర్‌ ఆఫ్‌ టూరిజం స్టేషన్‌, షిప్‌ ప్రయాణీకులకు సేల్‌ని నిర్వహించింది. కాగా, హ్యాండి క్రాఫ్ట్స్‌ మార్కెటింగ్‌ ఔట్‌లెట్స్‌, ఫ్యామిలీ రన్‌ బిజినెస్‌ అలాగే మీడియం మరియు స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌లను స్టేషన్‌ సపోర్ట్‌ చేసింది. విజిటర్స్‌కి సెంటర్‌ ఆఫ్‌ టూరిజం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ముసాందమ్‌ గవర్నరేట్‌, గైడ్స్‌నీ అలాగే టూరిస్ట్‌ బ్రోచర్స్‌ని అందించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com