ఒమన్లోని కసబ్ పోర్ట్ని సందర్శించిన రెండు క్రూయిజ్ షిప్లు
- January 03, 2020
మస్కట్: కసబ్ పోర్ట్లో రెండు క్రూయిజ్ షిప్స్ని డాక్ చేశారు. ఎంఎస్సి బెల్లిసిమా షిప్ నుంచి 5331 మంది ప్రయాణీకులు, 1584 మంది సిబ్బంది వచ్చినట్లు తెలిపారు. మరోపక్క, హారిజాన్ షిప్ నుంచి 1262 మంది యాత్రీకులు, 623 మంది సిబ్బంది వచ్చారు. ముసాందమ్ చాంబర్ ఆఫ్ టూరిజం స్టేషన్, షిప్ ప్రయాణీకులకు సేల్ని నిర్వహించింది. కాగా, హ్యాండి క్రాఫ్ట్స్ మార్కెటింగ్ ఔట్లెట్స్, ఫ్యామిలీ రన్ బిజినెస్ అలాగే మీడియం మరియు స్మాల్ ఎంటర్ప్రైజెస్లను స్టేషన్ సపోర్ట్ చేసింది. విజిటర్స్కి సెంటర్ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ ముసాందమ్ గవర్నరేట్, గైడ్స్నీ అలాగే టూరిస్ట్ బ్రోచర్స్ని అందించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







