ఒమన్లోని కసబ్ పోర్ట్ని సందర్శించిన రెండు క్రూయిజ్ షిప్లు
- January 03, 2020
మస్కట్: కసబ్ పోర్ట్లో రెండు క్రూయిజ్ షిప్స్ని డాక్ చేశారు. ఎంఎస్సి బెల్లిసిమా షిప్ నుంచి 5331 మంది ప్రయాణీకులు, 1584 మంది సిబ్బంది వచ్చినట్లు తెలిపారు. మరోపక్క, హారిజాన్ షిప్ నుంచి 1262 మంది యాత్రీకులు, 623 మంది సిబ్బంది వచ్చారు. ముసాందమ్ చాంబర్ ఆఫ్ టూరిజం స్టేషన్, షిప్ ప్రయాణీకులకు సేల్ని నిర్వహించింది. కాగా, హ్యాండి క్రాఫ్ట్స్ మార్కెటింగ్ ఔట్లెట్స్, ఫ్యామిలీ రన్ బిజినెస్ అలాగే మీడియం మరియు స్మాల్ ఎంటర్ప్రైజెస్లను స్టేషన్ సపోర్ట్ చేసింది. విజిటర్స్కి సెంటర్ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ ముసాందమ్ గవర్నరేట్, గైడ్స్నీ అలాగే టూరిస్ట్ బ్రోచర్స్ని అందించడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు