ప్రవాస కార్మికుడి నిర్లక్ష్యం: కంపెనీకి 10,000 దినార్స్ ఫైన్
- January 04, 2020
కువైట్:ఓ ప్రవాసీ కార్మికుడు నిర్లక్ష్యంతో అతను పని చేసే కంపెనీ భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అల్ జోర్ స్టేషన్ లో ఉన్న కంపెనీలో ప్రవాసీ కార్మికుడు మేయిన్టెన్స్ విభాగంలో డ్యూటీ చేస్తున్నాడు. అయితే అతను డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో సముద్రంలోకి కంపెనీ నుంచి వ్యర్ధాలు, రసాయనాలు విడుదలయ్యాయి. ఎన్విరాన్మెంట్ విషయంలో కఠినంగా ఉండే కువైట్ కంపెనీ నిర్లక్ష్యం పట్ల సీరియస్ యాక్షన్ తీసుకుంది. నిర్లక్ష్యంతో పర్యావరణాన్ని కలుషితం చేసినందుకు కంపెనీకి ఏకంగా 10,000 దినార్స్ ఫైన్ విధించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







