1.5 టన్సుల డ్రగ్స్, 1.2 మిలియన్ పిల్స్ని స్వాధీనం చేసుకున్న అబుదాబీ పోలీస్
- January 04, 2020అబుదాబీ పోలీస్, 2019లో 1.5 టన్నుల డ్రగ్స్, 1.2 మిలియన్ నార్కోటిక్ పిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పలు ఆపరేషన్స్ ద్వారా ఈ స్థాయిలో డ్రగ్స్, పిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అబుదాబీ పోలీస్ - క్రిమినల్ సెక్టార్ - డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్ కంట్రోల్ ఈ విషయాల్ని వెల్లడించింది. డ్రగ్స్ విషయమై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం వుందని ఈ సందర్భంగా అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామనీ, పౌరులు దీన్నొక బాధ్యతగా తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని అబుదాబీ పోలీస్ సూచించారు.
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు