1.5 టన్సుల డ్రగ్స్, 1.2 మిలియన్ పిల్స్ని స్వాధీనం చేసుకున్న అబుదాబీ పోలీస్
- January 04, 2020
అబుదాబీ పోలీస్, 2019లో 1.5 టన్నుల డ్రగ్స్, 1.2 మిలియన్ నార్కోటిక్ పిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పలు ఆపరేషన్స్ ద్వారా ఈ స్థాయిలో డ్రగ్స్, పిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అబుదాబీ పోలీస్ - క్రిమినల్ సెక్టార్ - డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్ కంట్రోల్ ఈ విషయాల్ని వెల్లడించింది. డ్రగ్స్ విషయమై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం వుందని ఈ సందర్భంగా అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామనీ, పౌరులు దీన్నొక బాధ్యతగా తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని అబుదాబీ పోలీస్ సూచించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!