ఒమన్లో టూరిస్ట్ గైడ్ బోర్డ్ల ఏర్పాటు
- January 04, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నేతృత్వంలో టూరిస్ట్ గైడ్ బోర్డుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సలాలా, తుమ్రైత్, మిరాట్ మరియు టాకాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. టూరిజం అవేర్నెస్ డిపార్ట్మెంట్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ టూరిజం - దోఫార్ గవర్నరేట్తో కలిసి మొత్తం 30 టూరిస్ట్ గైడ్ బోర్డుల్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!