ఒమన్లో టూరిస్ట్ గైడ్ బోర్డ్ల ఏర్పాటు
- January 04, 2020మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నేతృత్వంలో టూరిస్ట్ గైడ్ బోర్డుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సలాలా, తుమ్రైత్, మిరాట్ మరియు టాకాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. టూరిజం అవేర్నెస్ డిపార్ట్మెంట్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ టూరిజం - దోఫార్ గవర్నరేట్తో కలిసి మొత్తం 30 టూరిస్ట్ గైడ్ బోర్డుల్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ