యూఏఈలో ఈ నెల 12నుంచి స్కూల్స్ రీ ఓపెన్
- January 05, 2020యూఏఈలో ఈ నెల 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి. 2019-2020 సెకండ్ సెమిస్టర్ క్లాసులు ప్రారంభిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యూకేషన్ సిలబస్ అనుసరించే గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ లో టీచింగ్, అడ్మినిస్ట్రేటీవ్, టెక్నికల్ స్టాఫ్ ఈ రోజు నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఇక ఫారెన్ సిలబస్ పాటించే ప్రైవేట్ స్కూల్స్ లో ఈ ఏడాదికి సంబంధించి సెకండ్ సెమిస్టర్ క్లాసులు ఈ రోజు నుంచి క్లాసులు ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు