యూఏఈలో ఈ నెల 12నుంచి స్కూల్స్ రీ ఓపెన్
- January 05, 2020
యూఏఈలో ఈ నెల 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి. 2019-2020 సెకండ్ సెమిస్టర్ క్లాసులు ప్రారంభిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యూకేషన్ సిలబస్ అనుసరించే గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ లో టీచింగ్, అడ్మినిస్ట్రేటీవ్, టెక్నికల్ స్టాఫ్ ఈ రోజు నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఇక ఫారెన్ సిలబస్ పాటించే ప్రైవేట్ స్కూల్స్ లో ఈ ఏడాదికి సంబంధించి సెకండ్ సెమిస్టర్ క్లాసులు ఈ రోజు నుంచి క్లాసులు ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!