రాబరీ సస్పెక్ట్స్కి మెంటల్ హెల్త్ టెస్ట్
- January 07, 2020బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్, రాబరీ కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులకు మెంటల్ హెల్త్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశాలు జార ఈచేసింది. ఆసియాకి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులైన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరి వయసు 18 ఏళ్ళు కాగా, మరో వ్యక్తి థర్టీస్లో వున్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, తన అంకుల్ తనను కన్విన్స్ చేసి ఆ ఘటనకు పాల్పడేలా చేశాడనీ, ఆయనకు సహాయంగా మాత్రమే వెళ్లాననీ 18 ఏళ్ళ నిందితుడు చెప్పాడు. కాగా, మరో వ్యక్తి, తనకూ ఈ కేసుతో సంబంధం లేదనీ, 18 ఏళ్ళ యువకుడే ఆ పని చేసి, ఆ కేసులో తనను ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడనీ చెబుతున్నాడు. దాంతో, ఇద్దరికీ మెంటల్ హెల్త్ టెస్ట్ నిర్వహించాలని కోర్టు పోలీసుల్ని ఆదేశించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్