రాబరీ సస్పెక్ట్స్కి మెంటల్ హెల్త్ టెస్ట్
- January 07, 2020
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్, రాబరీ కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులకు మెంటల్ హెల్త్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశాలు జార ఈచేసింది. ఆసియాకి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులైన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరి వయసు 18 ఏళ్ళు కాగా, మరో వ్యక్తి థర్టీస్లో వున్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, తన అంకుల్ తనను కన్విన్స్ చేసి ఆ ఘటనకు పాల్పడేలా చేశాడనీ, ఆయనకు సహాయంగా మాత్రమే వెళ్లాననీ 18 ఏళ్ళ నిందితుడు చెప్పాడు. కాగా, మరో వ్యక్తి, తనకూ ఈ కేసుతో సంబంధం లేదనీ, 18 ఏళ్ళ యువకుడే ఆ పని చేసి, ఆ కేసులో తనను ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడనీ చెబుతున్నాడు. దాంతో, ఇద్దరికీ మెంటల్ హెల్త్ టెస్ట్ నిర్వహించాలని కోర్టు పోలీసుల్ని ఆదేశించడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







