రాబరీ సస్పెక్ట్స్కి మెంటల్ హెల్త్ టెస్ట్
- January 07, 2020బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్, రాబరీ కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులకు మెంటల్ హెల్త్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశాలు జార ఈచేసింది. ఆసియాకి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులైన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరి వయసు 18 ఏళ్ళు కాగా, మరో వ్యక్తి థర్టీస్లో వున్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, తన అంకుల్ తనను కన్విన్స్ చేసి ఆ ఘటనకు పాల్పడేలా చేశాడనీ, ఆయనకు సహాయంగా మాత్రమే వెళ్లాననీ 18 ఏళ్ళ నిందితుడు చెప్పాడు. కాగా, మరో వ్యక్తి, తనకూ ఈ కేసుతో సంబంధం లేదనీ, 18 ఏళ్ళ యువకుడే ఆ పని చేసి, ఆ కేసులో తనను ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడనీ చెబుతున్నాడు. దాంతో, ఇద్దరికీ మెంటల్ హెల్త్ టెస్ట్ నిర్వహించాలని కోర్టు పోలీసుల్ని ఆదేశించడం జరిగింది.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి