సిటీ సెంటర్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం
- January 09, 2020
బహ్రెయిన్: సీఫ్లోని సిటీ సెంటర్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా విజిటర్స్ ఆందోళనకు గురయ్యారు. సివిల్ డిఫెన్స్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. ముందుగా విజిటర్స్ని ఖాళీ చేయించిన అధికారులు, ఆ తర్వాత మంటల్ని అదుపు చేశారు. కాగా, ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మినిస్టర్ జాయెద్ అల్ జయానీ, ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఓ రెస్టారెంట్ చిమ్నీ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కేవలం 55 నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. మాల్ యాజమాన్యం తీసుకున్న చర్యలు అమోఘమనీ, తిరిగి మాల్లో కార్యకలాపాలు యధాతథంగా కొనసాగుతున్నాయని మినిస్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







