సుల్తాన్ కబూస్ మృతి పట్ల సంతాపం తెలిపిన షేక్ మొహమ్మద్
- January 11, 2020ఒమన్ సుల్తాన్ కబూస్ మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, సుల్తాన్ కబూస్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంతాప ప్రకటన చేశారు. లాయల్టీ, లవ్ మరియు విజ్డమ్ విషయంలో సుల్తాన్ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఒమ్ సుల్తాన్ కబూస్ బిన్ సయిద్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఒమన్లో మూడు రోజులపాటు సంతాన దినాలు కొనసాగనున్నాయి. మోడర్న్ అరబ్ ప్రపంచంలో అత్యధిక కాలం లీడర్షిప్ కొనసాగించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు సుల్తాన్ కబూస్.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు